నందికొట్కూరు: వార్డుల్లో మున్సిపల్ కమిషనర్, వైస్-చైర్మన్ పర్యటన

61చూసినవారు
నందికొట్కూరు పట్టణంలోని 16వ వార్డులో మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ, వైస్-చైర్మన్ మొల్ల రబ్బాని, మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ఇన్చార్జి లింగాల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ముబారక్ ఫంక్షన్ హాల్ వెనక భాగంలో అపరిశుభ్రంగా ఉండటంవల్ల కాలనీ వాసుల దృష్ట్యా శుభ్రం చేయించడం జరిగిందని తెలిపారు. నంద్యాల టిడిపి పార్లమెంట్ ఇన్చార్జి మండల శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయ సూర్య ఆదేశాల మేరకు పర్యటించినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్