బీసీలకు 10 శాతం రిజర్వేషన్లతో మద్యం షాపులు: సీఎం

71చూసినవారు
గత వైసీపీ పాలనలో జె బ్రాండ్ల పేరుతో నాసిరకం అమ్మకాలు చేపట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళవారం పుచ్చకాయలమడలో మాట్లాడారు. తయారీ, విక్రయాలు, డిస్ట్రిబ్యూటరీ అంటూ అన్ని కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా వ్యాపారం చేశారని మండిపడ్డారు. ఏపీలో నూతన మద్యం పాలసీని తీసుకొస్తున్నాట్లు, బీసీలకు 10 శాతం రిజర్వేషన్లతో మద్యం షాపులు కేటాయిస్తూ రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్