కందుకూరు: పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్లు అందజేసిన ఎమ్మెల్యే

76చూసినవారు
కందుకూరు: పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్లు అందజేసిన ఎమ్మెల్యే
కందుకూరు పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే పిపిఈ కిట్లు అందజేశారు. అలాగే స్వచ్ఛత కార్యక్రమాలలో చురుకుగా ఉన్న విద్యార్థి, విద్యార్థులకు అభినందన పత్రాలు అందజేశారు. అనంతరం కార్యక్రమం గురించి యొక్క గొప్పతనాన్ని సభలో ఎమ్మెల్యే వివరించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పైపు అడుగు వేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్