కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాస్ కావలి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు శ్రీనివాస్ మాట్లాడుతూ 72 ఏళ్ల కావలి చరిత్రను తిరగరాస్తూ 30, 948 ఓట్ల మెజారిటీతో కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం గర్వించదగ్గ విషయమన్నారు. కావలి అభివృద్ధి కావ్య తోనే సాధ్యమన్నారు.