నెల వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి

64చూసినవారు
నెల వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి
విజయవాడకు భారీ వరద పోటెత్తి ఎంతోమంది ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్న తీరు తనను కలిచివేస్తున్నదని అందుకే వరద బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన వంతు సహాయంగా ఒక నెల వేతనం రూ. 1. 75 లక్షలను వైయస్సార్ కాంగ్రెస్ లెజెస్లెచర్ పార్టీకి సోమవారం పంపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ త్వరగా ఈ విపత్తు నుండి ప్రజలు కోలుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్