కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో గురువారం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా మసీదుకు చేరుకుని అత్యంత భక్తుశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థన చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం ఉండాలని కోరుకున్నారు.