నిత్యావసరాలు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్

67చూసినవారు
నిత్యావసరాలు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి రామరాజ్య నగర్ లో వరద బాధితుల సహాయార్థం నిత్యవసర వస్తువులు బియ్యం మరియు కూరగాయలు పంపిణీ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ సోమవారం పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి సౌజన్యంతో అక్కడి వరద బాధితులకు నిత్యవసర వస్తువులను స్వయంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్