15 వరకు కొండవీడుకోటకు పర్యాటకులు రావొద్దు: కలెక్టర్

83చూసినవారు
15 వరకు కొండవీడుకోటకు పర్యాటకులు రావొద్దు: కలెక్టర్
భారీ వర్షాల కారణంగా కొండవీడుకోట ఘాటు రోడ్డుపై కొండ చరియలు విరిగిపడిన నేపథ్యంలో.. సెప్టెంబరు 15 వరకూ పర్యాటకులు కోటకు రావొద్దని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం కొండవీడుకోట ఘాటు రోడ్డు, నగరవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. రోడ్లు భవనాల శాఖ అధికారుల సహాయంతో రోడ్ల మీది భారీ బండ రాళ్లను తొలగించాలని జిల్లా అటవీ అధికారి రామచంద్రరావును ఆదేశించారు.

సంబంధిత పోస్ట్