ఈనెల 6న వినుకొండలో జాబ్ మేళా

74చూసినవారు
ఈనెల 6న వినుకొండలో జాబ్ మేళా
ఈనెల 6న వినుకొండ లోని ఎసీకే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గురువారం జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు ఐదు కంపెనీలు పాల్గొంటాయని అన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల వయసుగల నిరుద్యోగులు అర్హులన్నారు. తమ బయోడేటా, ఆధార్ తదితర జిరాక్సులు తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్