గొట్లాం జ్యుయలరీ షాప్ లో చోరీ

72చూసినవారు
విజయనగరం జిల్లా, గొట్లాం జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ సిద్ధి వినాయక జుయాలరీ షాప్ లో ఆదివారం చోరీ జరిగింది. 35 కేజీలా వెండి ఆభరణాలు, రెండు తులాల బంగారం, రూ. 75 వేల నగదు అపహరించారు. గొట్లాం గ్రామానికి చెందిన దుకాణ యజమాని తాళ్లపూడి సత్తిబాబు బొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. సంఘటన స్థలానికి గజపతినగరం సిఐ ఎస్వి. రమణ, ఎస్ ఐ మహేష్, చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్