గ్రామ స్థాయి సూక్ష్మ ప్రణాళికలు తయారు చేయాలి

55చూసినవారు
గ్రామాలను అభివృద్ది బాట పట్టించుటకు గ్రామ స్థాయి సూక్ష్మ ప్రణాళికలు తయారు చేయాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మండల పరిషత్ అభివృద్ది అధికారుల (ఎం. పి. డి. ఓ)ను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ది అధికారులు జిల్లా కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో మండల పరిషత్ అభివృద్ది అధికారుల పాత్ర కీలకమన్నారు.

సంబంధిత పోస్ట్