ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు

582చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. గిద్దలూరు పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో బాణాసంచా కాల్చడంతో పాటు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్