కంభం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

65చూసినవారు
కంభం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
ప్రకాశం జిల్లా కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై బుధవారం ముందు వెళ్తున్న క్రేన్ ను ఆటో వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఇద్దరు భార్యా భర్తలు గా పోలీసులు గుర్తించారు. జరిగిన ప్రమాదం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్