గురుకుల విద్యార్థినులను కొరికిన ఎలుకలు (వీడియో)

70చూసినవారు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం తామరాపల్లిలోని మహిళా గురుకుల కళాశాలలో ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కొరికేశాయి. రాత్రి విద్యార్థినులు నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. అధికారులు స్పందించి బుధవారం విద్యార్థినులకు చికిత్స అందజేశారు.

సంబంధిత పోస్ట్