విద్యుత్ షాక్ తో రెండు గొర్రెలు మృతి

8724చూసినవారు
విద్యుత్ షాక్ తో రెండు గొర్రెలు మృతి
మర్రిపాడు హెచ్. పీ గ్యాస్ గోడౌన్ సమీపంలోని పొలాల్లో శనివారం 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడి రెండు గొర్రెలు మృతి చెందాయి. ఆ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. మృతి చెందిన గొర్రెలు గంగినేని తిరుపతి నాయుడువిగా గుర్తించారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది తెగిపడ్డ విద్యుత్ వైర్లకు మరమ్మత్తులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్