గురుపౌర్ణమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

51చూసినవారు
కదిరి పట్టణ పరిధిలోని స్థానిక వాణి వీధిలో వెలసిన షిరిడి సాయిబాబా ఆలయంలో రేపు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ మట్ట చెన్నారాయ శెట్టి శనివారం తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్