ఘనంగా యోగా దినోత్సవం

58చూసినవారు
ఘనంగా యోగా దినోత్సవం
ఓడిసి మండలంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలో యోగాసనాలు వేశారు.అనంతరం ర్యాలీ నిర్వహించారు.నినాదాలు చేస్తూ విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వారు నిర్వహించిన ఆన్లైన్ యోగా కార్య క్రమంలో పాల్గొన్నందుకు కమ్మవారి పల్లి ప్రాథమికోన్నత పాఠశాలఉపాధ్యాయులు గౌస్ లాజమ్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.అని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్