వైద్య చికిత్సలు పరిశీలించిన మాజీ మంత్రి పల్లె

60చూసినవారు
నల్లమాడ మండలం రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మార్క్ గుండె ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై పరిశీలించారు. అక్కడ వైద్య చికిత్సల కోసం వచ్చిన వారిని ఆయన పలకరించి, చికిత్సలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా 20 లక్షల రూపాయలు వరకు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం పొందవచ్చని పల్లె తెలిపారు.

సంబంధిత పోస్ట్