మృతదేహంతో ఆసుపత్రి ఎదుట నిరసన

60చూసినవారు
మృతదేహంతో ఆసుపత్రి ఎదుట నిరసన
నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో వేసిన ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మృతుడు కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడని అన్నారు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్