అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటిని కలిసిన డేగల
అనంతపురం అర్బన్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ని బుధవారం టిడిపి జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శి ఇస్మాయిల్ , జిల్లా టిఎన్టీయూసి అధికార ప్రతినిధి నిట్టూరు శివాజీ బొకే అందించి శాలువాతో సన్మానించి, దగ్గుపాటి ప్రసాద్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.