రోగికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నిధులు మంజూరు

58చూసినవారు
రోగికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నిధులు మంజూరు
ఆముదాలవలస మున్సిపాలిటీ 14 వ వార్డు కు చెందిన అడప శ్రీను కు రెండు కాళ్లు ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం స్థానిక ఎమ్మెల్యే ను సంప్రదించారు. స్పందించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ వెంకయ్య పేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం ప్రభుత్వం ద్వారా రూ. 2 లక్షల రిలీఫ్ ఫండ్ ను అందించారని శ్రీను కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్