చెరుకు లారీ బోల్తా.. బాలుడు మృతి (వీడియో)

1540చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని గణతంత్ర దినోత్సవం రోజున హాపూర్ జిల్లా సిఖేడా గ్రామంలో తిరంగా యాత్రలో వెళుతుండగా ఓవర్‌లోడ్ నిండిన చెరకు ట్రక్కు బైక్‌ను ఢీకొని హైవేపై బోల్తాపడడంతో సాకిబ్ అనే విద్యార్థి మరణించాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు సోను, అమీర్ సహా ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడని సమాచారం. దీంతో పిల్లల కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్