ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతిని పరిశీలించిన సీఎం

63చూసినవారు
విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. గేట్ల మరమ్మతులకు చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్