ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది దుర్మరణం

560చూసినవారు
చిత్తూరు జిల్లా మొగిలిఘాట్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు రెండు లారీలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరుకోగా.. 40 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్