రోడ్డు సమస్యను పరిష్కరించండి

55చూసినవారు
చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలోని కాణిపాకం-తిరువనంపల్లి రోడ్డు సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఆదివారం కోరారు. ప్రతిరోజు వాహనాల రాకపోకలతో హైవేను తలపిస్తుందని చెప్పారు. అధికారులు ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు వెయ్యకపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్