టీడీపీలో చేరిన వలంటీర్లు

60చూసినవారు
టీడీపీలో చేరిన వలంటీర్లు
వెంకటగిరి నియోజకవర్గంలో పలువురు వలంటీర్లు టీడీపీలో చేరారు. బాలాయపల్లి మండలం యాచవరం గ్రామానికి చెందిన వలంటీర్లకు గురువారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీసాయి ప్రియ పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్పారు. యువతను తప్పుదోవ పట్టించిన వైసీపీ ప్రభుత్వానికి వాలంటీర్లు బుద్ధి చెప్పాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్