నేడు బొబ్బిలిలో భారత్ బంద్

78చూసినవారు
బుధవారం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సుప్రీం కోర్టు భారత రాజ్యాంగ విరుధంగా తీర్పు ఇవ్వడం నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ పోరాట కమిటీ పిలుపు మేరకు భారత బంద్ కు పిలుపునిచ్చారు.జిల్లా మాల మహానాడు ప్రధాన కార్యదర్శి చీడి. రామకృష్ణ ఆధ్వర్యంలో బొబ్బిలి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం చేపట్టారు. మాలల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ బస్సులను ద్విచక్ర వాహనాలను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్