జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు బొబ్బిలి ప్రాంతానికి చెందిన హిందు ఉత్సవ సమితి, హనుమాన్ దీక్ష సేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం కరపత్రాన్ని విడుదల చేశారు. ఆ సమయంలో హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బొబ్బిలి రైల్వే స్టేషన్ సెంటర్ 1 వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి జరగబోవు హనుమాన్ శోభాయాత్ర లో విజయవంతం చేయ్యాలని కోరారు.