పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకుందాం

75చూసినవారు
ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో శుక్ర‌వారం మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేశారు. హోట‌ల్ హోటల్ హంగర్ నెస్ట్ లో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పాల్గొని భక్తులకు వినాయకుని మట్టి ప్రథమలు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్