కోలుకుంటున్న బాధితులు

57చూసినవారు
కోలుకుంటున్న బాధితులు
శ్రావ‌ణ్ షిప్పింగ్స్ కంపెనీలో శుక్ర‌వారం రాత్రి విష‌వాయువు పీల్చి అస్వ‌స్థ‌త‌కు గురైన బాధితులు కోలుకుంటున్నార‌ని, వారికి మెరుగైన వైద్య సేవ‌లు అందుతున్నాయని విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ అన్నారు. షీలాన‌గ‌ర్ లోని కిమ్స్ ఐకాన్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు బాధితుల‌ను స్థానిక ఎమ్మెల్యే గ‌ణబాబుతో క‌లిసి జిల్లా క‌లెక్ట‌ర్ శ‌నివారం ప‌రామ‌ర్శించారు.

సంబంధిత పోస్ట్