పోర్టులో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుల పర్యటన

58చూసినవారు
పోర్టులో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుల పర్యటన
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి. సునీల్ కుమార్ బాబు శుక్రవారం విశాఖ పోర్టులో పర్యటించారు. పోర్టు డిప్యూటీ చైర్ పర్సన్ దుర్గేష్ కుమార్ దూబేలు కమిషన్ సభ్యులకు సాదర స్వాగతం పలికారు. కమిషన్ సభ్యులు రామ్‌చందర్, పోర్టు అధికారులతో కలిసి పరిపాలనా కార్యాలయ ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు.

సంబంధిత పోస్ట్