3వరోజు వడ్డాది కేజీబీవీ స్కూల్ విద్యార్థులతో స్వచ్ఛత హి సేవా

69చూసినవారు
3వరోజు వడ్డాది కేజీబీవీ స్కూల్ విద్యార్థులతో స్వచ్ఛత హి సేవా
బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో 3వ రోజు పంచాయతీ ఈవో లోవరాజు ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా ర్యాలీ వడ్డాది కస్తూరిబాయ్ స్కూలు విద్యార్థులతో ఘనంగా గురువారం నిర్వహించారు. ఈవో లవ రాజ్ మాట్లాడుతూ మన చుట్టూ పరిసరాల్లో పరిశుభ్రతగా ఉంచుకోవాలని కోరారు. నేను పరిశుభ్రంగా ఉంటాను నా చుట్టుపక్కల వాళ్ళు కూడా పరిశుభ్రతంగా ఉంచుతా అన్ననినాదం పలికారు.

సంబంధిత పోస్ట్