డిగ్రీ కళాశాలలో స్వచ్ఛ భారత్ లో ప్రతిజ్ఞ

64చూసినవారు
డిగ్రీ కళాశాలలో స్వచ్ఛ భారత్ లో ప్రతిజ్ఞ
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్ లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఆదేశాలతో ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వారి సూచనల మేరకు కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో గురువారం కళాశాల ప్రాంగణంలో స్వచ్ఛతాహి సేవ ప్రతిజ్ఞను అధ్యాపకులు, విద్యార్థుల చేత ఇంచార్జ్ ప్రిన్సిపాల్ సత్యవతి ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో 17 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహింపబడునని తెలిపారు.

సంబంధిత పోస్ట్