నాపై అవాస్తవమైన ఆరోపణలు చేసిన టీవీ 5 సాంబశివరావు, మహా న్యూస్ వంశీ, ఆంధ్రజ్యోతి అందరి మీద చట్ట పరమైన చర్యలు తీసుకుంటా దీనికి కారణమైన ఏ ఒక్కర్నీ వదిలే ప్రసక్తే లేదని వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. నాపై కుట్రలు పన్నుతున్నవారికి ఇదే నా హెచ్చరిక. నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిని వదిలేది లేదన్నారు.