చంద్రబాబుకు పేదల ఉసురు తగలకపోదు
చంద్రబాబు నాయుడు పేదల పాలిట కక్ష పూరితంగా వ్యవహరిస్తాడని మరోసారి నిరూపితమైందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణీ మండిపడ్డారు. వృద్ధులకు, వితంతులకు వలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వరాదని ఎన్నికల కమిషన్ కు తన మనషులతో ఫిర్యాదు చేయించడంతో రాష్ట్రంలో ఎంతమంది వృధ్ధులు మరణించారో ప్రజలంతా చూసారన్నారు. శుక్రవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు.