దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు

83చూసినవారు
జ్ఞానాపురం సోఫియా జూనియర్ కళాశాలలో దొంగతనం కేసును కంచపాలెం పోలీసులు సోమవారం ఛేదించారు. కళాశాలలో రూ. 5. 50 లక్షలు దొంగతనం చేసిన నిందితుడు బాలాజీని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నుంచి 50 వేలు నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐఫోన్, ఫ్రిడ్జ్ ను స్వాధీనం చేసుకున్నారు. కంచరపాలెం క్రైమ్ సీఐ శ్రీనివాసరావు ఈమేరకు వివరాలును మీడియా సమావేశంలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్