వయనాడ్ ఘటన.. ‘పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా’

84చూసినవారు
వయనాడ్ ఘటన..  ‘పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా’
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలను చూసి వైద్యులు కూడా వణికిపోతున్నారు. అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించా” అని వయనాడ్‌ ఘటన ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యురాలు భావోద్వేగంతో వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్