క్షేత్రస్థాయిలో బాధితుల అవసరాలు తీరుస్తున్నాం: సీఎం

66చూసినవారు
క్షేత్రస్థాయిలో బాధితుల అవసరాలు తీరుస్తున్నాం: సీఎం
ప్రజల సమస్యలు తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘హెలికాప్టర్లు, డ్రోన్లు తెప్పిస్తున్నాం. 197 సచివాలయాలకు ఒక్కో అధికారిని నియమించాం. ట్రాక్టర్లు, పొక్లెయిన్లు, బోట్లు వాటుతున్నాం. మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు యత్నిస్తున్నాం. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందాలని చెప్పా. అధికారులు సరిగ్గా పని చేయకపోతే సహించేది లేదు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్