బలివే బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం హేయమైన చర్య

71చూసినవారు
బలివే బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం హేయమైన చర్య
సిఎం జగన్ చే శంకుస్థాపన జరిగి రూ.18 కోట్ల నిధులతో వేగంగా బలివే బ్రిడ్జి పనులు జరుగుతున్న వేళ, అక్కడి శిలాఫలకాన్ని ధ్వంసం చేయించడం క్షమించరాని నేరం అని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ధ్వంసమైన శిలాఫలకాన్ని ఆయన పరిశీలించారు. రాజకీయాల్లో విధ్వంసాలకు చోటు లేదని. ఇలాంటివి చేస్తే ప్రజలు హర్షించరన్నారు. చేతనైతే రాజకీయాలను హుందాగా చెయ్యని చింతమనేనికి వార్నింగ్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్