పెదపాడు: భవాని భక్తులకు జిల్లా ఎస్పీ సూచన

66చూసినవారు
పెదపాడు: భవాని భక్తులకు జిల్లా ఎస్పీ సూచన
పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ వద్ద దసరా ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్లి తిరిగి ప్రయాణమైన భక్తులకు మంచినీరు, అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లను ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం పంపిణీ చేశారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులు జాగ్రత్తగా రోడ్డుకు ప్రక్కగా సర్వీస్ రోడ్డులో ప్రయాణించాలని, హైవేలపై నడిచే వారు వాహనాల యొక్క రాకపోకలను గమనిస్తూ గమ్యస్థానానికి చేరాలని సూచించారు.

సంబంధిత పోస్ట్