రాష్ట్ర స్థాయి ఈతల పోటీ లకు కైకరం విద్యార్థులు ఎంపిక

75చూసినవారు
రాష్ట్ర స్థాయి ఈతల పోటీ లకు కైకరం విద్యార్థులు ఎంపిక
ఉంగుటూరు మండలం కైకరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో అండర్-14, 17 బాల, బాలికల విభాగాల్లో ప్రీస్టేజ్,బ్యాక్ స్ట్రోక్, బటర్ఫ్లైఅంశాల్లో ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాదరావు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్