నిడమర్రు - Nidamarru

ఆదిలాబాద్ జిల్లా
ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన ట్రినిటీ ఈ టెక్నో కళాశాల
May 11, 2024, 04:05 IST/

ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన ట్రినిటీ ఈ టెక్నో కళాశాల

May 11, 2024, 04:05 IST
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ ఈ టెక్నో కాలేజ్ విద్యార్థులు ఫలితాల సునామీ సృష్టించారు. కేవలం కరీంనగర్ పట్టణం నుండే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి no.1గా నిలిచారు. జూనియర్ ఇంటర్మీడియట్ లో MPC లో 470 మార్కులను గాను 468 మార్కులను 7 గురు విద్యార్థులు సాధించగా BIPC లో 440 మార్కులకు గాను 438, ఐదుగురు విద్యార్థులు 437 మార్కులను సాధించారు. సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో MPC లో 992,991,990,989,988 మార్కులు సాధించి సత్తా చాటారు. అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన అందించడమే లక్ష్యంగా ట్రినిటీ కాలేజ్ ముందుకు పోతుంది.ఇంకెందుకు ఆలస్యం కరీంనగర్,పెద్దపల్లి లో బ్రాంచ్ లను సంప్రదించండి.ఫోన్ లో సమాచారం కోసం 8386059999, 8520911559 నంబర్లను సంప్రదించండి.