
BIG BREAKING: ఏపీలో మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదల
AP: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ చేసుకోవాల్సిన సైట్ కోసం ఈ లింక్ https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in ను సందర్శించండి.