మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

558చూసినవారు
మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎర్రగుంట్ల మునిసిపల్ పరిధిలోని ఏరువాక గంగమ్మ వీది 12వ వార్డు లో మినరల్ వాటర్ ప్లాంట్ శనివారం ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, మునిసిపల్ చైర్‌మెన్) హర్ష వర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాహార్తి తీర్చడానికి ఈ శుద్ధ జల కేంద్రం కాలనీవాసులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్