సీనియర్ జర్నలిస్ట్ మృతికి సంతాపం తెలిపిన రెడ్యo సోదరులు

70చూసినవారు
సీనియర్ జర్నలిస్ట్ మృతికి సంతాపం తెలిపిన రెడ్యo సోదరులు
ఖాజీపేట అగ్రహారానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బొంగు శ్రీనివాసులు (పేపర్ శీను) మృతికి వైసీపీ నేతలు రెడ్యo వెంకటసుబ్బారెడ్డి, రెడ్యo చంద్రశేఖర్ రెడ్డిలు ప్రగాఢ సంతాపం తెలిపారు. స్వగ్రామంలో బుధవారం శ్రీనివాసులు మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శీను మరణం దురదృష్టకరమని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని రెడ్యo సోదరులు తెలిపారు.

సంబంధిత పోస్ట్