కుటుంబ సభ్యులతో గొడవపడి తల్లి ముందే 3 ఏళ్ల మేనకోడలిని నిర్దాక్షిణ్యంగా చంపిన వ్యక్తి

60చూసినవారు
కుటుంబ సభ్యులతో గొడవపడి తల్లి ముందే 3 ఏళ్ల మేనకోడలిని నిర్దాక్షిణ్యంగా చంపిన వ్యక్తి
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ యువకుడు తన మూడేళ్ల మేనకోడలిని ఆదివారం హత్య చేశాడు. సమయం వృధా చేయడం మానేసి ఏదైనా పని చేయాలని కుటుంబ సభ్యులు వివరించగా నిగ్రహం కోల్పోయిన నిందితుడు తన కుటుంబ సభ్యులతో తీవ్ర వాగ్వాదానికి దిగి తన సోదరి చిన్న కుమార్తె గొంతు కోసి చంపాడు. మూడేళ్ళ మేనకోడలు (రుమేజా) ఆసుపత్రికి చేరుకోగానే చనిపోయినట్లు ప్రకటించారు. నిందితుడు ఫరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్