మైనర్ బాలిక హత్య కేసులో ట్విస్ట్

548చూసినవారు
మైనర్ బాలిక హత్య కేసులో ట్విస్ట్
కర్ణాటక కొడుగు జిల్లాలో నిశ్చితార్థం నిలిచిపోయిందని బాలికను హత్య చేసిన వ్యక్తి శవమై కనిపించాడు. ప్రకాశ్ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన బాలిక(16)కు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో అధికారులు అడ్డుకున్నారు. బాలిక మైనార్టీ తీరే వరకు పెళ్లి చేసుకోకూడదని వివరించారు. బాలిక కుటుంబ సభ్యులే అధికారులకు సమాచారం ఇచ్చారన్న కోపంతో ప్రకాశ్ బాలికను హత్య చేసి, అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్