రిక్షాలో వెళ్తూ నటి అభినయ తల్లి కన్నుమూత

77చూసినవారు
రిక్షాలో వెళ్తూ నటి అభినయ తల్లి కన్నుమూత
ప్రముఖ నటి అభినయ తల్లి హేమలత చనిపోయారు. ఆగస్టు 17న బయటకు వెళ్లిన ఆమె రిక్షాలోనే కన్నుమూశారు. ఈ విషయాన్ని అభినయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. తల్లిని తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తమిళనాడుకు చెందిన అభినయ బధిర. ఆమెకు వినపడదు. మాట్లాడలేదు. అయినప్పటికీ సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు చెల్లిగా నటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్