సింగరేణి కార్మికుల లాభా వాటా బాధాకరం

67చూసినవారు
సింగరేణి కార్మికుల లాభా వాటా బాధాకరం
సింగరేణి కార్మికులకు చెల్లిస్తున్న లాభాల వాటా చాలా బాధాకరమని మంచిర్యాల బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. సంస్థ సాధించిన లాభాల నుంచి కేవలం 790 కోట్లు కార్మికులకు వాటాగా కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. సింగరేణిలో లాభాలు పెరిగాయి అంటే కార్మికుల శ్రమ, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కష్టపడి ఉత్పత్తి పెంచారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్