ఆ ఊరిలో అందరికి ఒకే పేరు

20412చూసినవారు
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బి) గ్రామంలో ప్రసిద్ధి గాంచిన పురాతన శ్రీ రాజారాజేశ్వర ఆలయం ఉంది. దీంతో ఆ గ్రామంలో పుట్టిన ప్రతి మగ, ఆడ బిడ్డకు ఒకే పేరు పెడతారు. శంకర్, శివయ్య, శివ, శేఖర్, మహేశ్ పేర్లను నామకరణం చేసే ఆనవాయితీ తరతరాల నుంచి వస్తుంది. ఇంట్లో ముగ్గురు ఉంటే పెద్ద శివయ్య, నడిపి శివయ్య, చిన్న శివయ్య అని పిలుస్తారని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.

ట్యాగ్స్ :